భోజనం చేసిన తరువాత అరటి పండ్లను తినవచ్చా ?
అరటి పండ్లు.. మనకు అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర కలిగిన పండ్లలో ఒకటి. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. అయితే అరటి పండ్లను తినే విషయంలో చాలా మందికి పలు సందేహాలు కలుగుతుంటాయి. వాటిల్లో అందరికీ కలిగే సందేహం ఒక్కటే. అదేమిటంటే.. అరటి పండును భోజనం చేసిన తరువాత తినవచ్చా ? తింటే ఏమైనా నష్టాలు కలుగుతాయా ? అని సందేహిస్తుంటారు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెబుతుందంటే…..