Admin

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు వీటిని తీసుకుంటే రక్తం బాగా త‌యార‌వుతుంది..!

శ‌రీరంలో త‌గిన‌న్ని ఎర్ర ర‌క్త క‌ణాలు లేకపోతే ర‌క్తం త‌యారు కాదు. దీంతో శ‌రీర భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అందదు. ఈ స్థితినే ర‌క్త‌హీన‌త అంటారు. ఓ స‌ర్వే ప్ర‌కారం దాదాపుగా 68 శాతం మంది పిల్ల‌లు, 66 శాతం మంది మ‌హిళ‌లు ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డైంది. ఎర్ర ర‌క్త క‌ణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్‌. ఇందులో ఐర‌న్ ఉంటుంది. రక్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారిలో త‌గినంత హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి కాదు. దీని వ‌ల్ల…

Read More

వైర‌స్‌ల నుంచి ర‌క్ష‌ణ‌ను అందించే లిచీ పండ్లు.. ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

ఒక‌ప్పుడు బ‌య‌ట దేశాల‌కు చెందిన పండ్లు మ‌న‌కు అంత‌గా ల‌భించేవి కావు. కానీ ఇప్పుడు మ‌న‌కు ఎక్కడ చూసినా అవే క‌నిపిస్తున్నాయి. చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కు ఆ పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి పండ్ల‌లో లిచీ పండ్లు ఒక‌టి. ఇవి ఎరుపు రంగు తొక్క‌ను క‌లిగి ఉంటాయి. కానీ లోప‌లి గుజ్జు బాగుంటుంది. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లిచీ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది….

Read More

పిల్ల‌ల‌కు రోజూ బాదంప‌ప్పును తినిపించాల్సిందే.. ఎందుకో తెలుసా..?

బాదంప‌ప్పుల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. వీటిని నీటిలో నాన‌బెట్టి రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. శ‌క్తి, పోష‌ణ ల‌భిస్తాయి. అయితే పెద్ద‌ల‌కే కాదు పిల్ల‌ల‌కూ బాదం ప‌ప్పులు ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని పిల్ల‌ల‌కు రోజూ ఇవ్వాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బాదం ప‌ప్పును రోజూ పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బాదంప‌ప్పును పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల వారిలో మెద‌డు…

Read More

కోవిడ్ వ‌చ్చిపోయింద‌నే విష‌యం చాలా మందికి తెలియ‌దు.. గోళ్ల ద్వారా తెలుసుకోవ‌చ్చు..!

కోవిడ్ వ‌చ్చిన వారికి స‌హ‌జంగానే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌న్న సంగతి తెలిసిందే. కొంద‌రికి కొన్ని ల‌క్ష‌ణాలు ఉంటాయి. కొంద‌రికి అవే ల‌క్ష‌ణాల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. ఇక కొంద‌రికైతే అస‌లు ఏ ల‌క్ష‌ణాలు ఉండ‌వు. కానీ కొంద‌రిలో గోర్ల రంగు, స్వ‌రూపం మారుతాయి. అవును.. ఈ విధంగా జ‌రిగితే కొంద‌రికి అస‌లు కోవిడ్ వ‌చ్చి పోయిన‌ట్లే తెలియ‌దు. కానీ వారు త‌మ గోళ్ల‌ను ప‌రిశీలించ‌డం ద్వారా త‌మ‌కు కోవిడ్ వ‌చ్చిందా, రాలేదా.. అనే…

Read More

పొట్ట దగ్గరి కొవ్వును కరిగించే ఆసనం.. వేయడం సులభమే..!

యోగాలో అనేక రకాల ఆసనాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఆసనం భిన్న రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ క్రమంలోనే అత్యంత సులభంగా వేయదగిన ఆసనాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో మండూకాసనం కూడా ఒకటి. దీన్నే్ ఫ్రాగ్‌ పోజ్‌ అంటారు. అంటే కప్పలా ఆసనం వేయడం అన్నమాట. ఈ ఆసనాన్ని ఎలా వేయాలి ? దీంతో ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మండూకాసనం వేసే విధానం వెన్నును నిటారుగా వజ్రాసన స్థితిలో కూర్చుని, అరచేతులను తొడలపై…

Read More

చింత గింజ‌ల‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

ఐఐటీ రూర్కీకి చెందిన బయో టెక్నాల‌జీ విభాగం ప్రొఫెస‌ర్లు చింత గింజ‌ల్లో అద్భుత‌మైన యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయని తేల్చారు. దీంతో చికున్ గున్యా వంటి వ్యాధుల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని తెలిపారు. సైంటిస్టులు ఎప్పుడో చింత గింజ‌లపై ప‌రిశోధ‌న చేసి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అయితే నిజానికి చింత పండే కాదు, గింజ‌ల్లోనూ ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. వాటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. చింత గింజ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో…

Read More

ప‌సుపును ఈ విధంగా తీసుకుంటే.. అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం..!

ప‌సుపు వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ప‌సుపును చాలా మంది పాల‌లో క‌లుపుకుని తాగుతుంటారు. అయితే ఆ విధంగా తాగ‌డం న‌చ్చ‌క‌పోతే ప‌సుపును ట్యాబ్లెట్ల రూపంలోనూ తీసుకోవ‌చ్చు. మార్కెట్‌లో పసుపు ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుకోవ‌చ్చు. ఇక ఖాళీ క్యాప్సూల్స్ 00 సైజువి తీసుకుని వాటిలో ప‌సుపు నింపి కూడా ఆ క్యాప్సూల్స్‌ను వాడుకోవ‌చ్చు. వాటిని రోజూ ఉద‌యం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక్క క్యాప్సూల్ చొప్పున…

Read More

చెరకు రసంతో ఏయే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చంటే..?

చెరకు రసాన్ని చాలా మంది వేసవిలో ఇష్టంగా తాగుతారు. చెరకు భలే తియ్యని రుచిని కలిగి ఉంటుంది. కొందరు చెరకు గడలను అలాగే నమిలి తింటుంటారు. అయితే చెరకు వల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక గ్లాసు చెరకు రసానికి ఒక టీస్పూన్‌ ఆవు నెయ్యి కలిపి కాచి తీసుకోవాలి. బలహీనత వల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది. 2. అప్పుడే తీసిన చెరకు రసాన్ని ఒక గ్లాస్‌ మోతాదులో…

Read More

రోజూ బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక ఈ హెర్బల్‌ టీ తాగితే మంచిది..!

చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశాక కాఫీ లేదా టీలను తాగుతుంటారు. కానీ వాటికి బదులుగా సహజసిద్ధమైన పదార్థాలతో చేసిన హెర్బల్‌ టీలను తాగితే మంచిది. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ క్రమంలోనే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక తాగాల్సిన హెర్బల్‌ టీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హెర్బల్‌ టీ తయారీకి కావల్సిన పదార్థాలు అల్లం ముక్కలు – అర టీస్పూన్‌ దాల్చిన చెక్క ముక్కలు – అర టీస్పూన్‌ యాలకుల పొడి – చిటికెడు నీళ్లు…

Read More

న‌పుంస‌క‌త్వ స‌మ‌స్య‌ను త‌గ్గించే రావి చెట్టు పండ్లు.. ఇంకా ఎన్నో లాభాల‌నిచ్చే రావిచెట్టు..!

రావి చెట్టు. దీన్నే బోధి వృక్షం అంటారు. హిందుయిజంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదంలో ఎంతో కాలం నుంచి రావి చెట్టు భాగాలను ఉపయోగిస్తున్నారు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ చెట్టు రాత్రి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని చెబుతారు. దీన్నే ట్రీ ఆఫ్‌ లైఫ్‌ అని కూడా అంటారు. ఆయుర్వేద ప్రకారం రావి చెట్టు వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. రావి చెట్టు బెరడు, బాగా పండిన…

Read More