Admin

సురేఖ, పవన్, చరణ్ పేర్లని చిరంజీవి తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నారంటే ?

టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా ఎదిగారు. తన అద్భుతమైన నటన, స్టైలిష్ డాన్స్ తో కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు చిరంజీవి. అయితే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం అప్ప‌ట్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్…

Read More

మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన 5 సినిమాలు ఇవేనా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇప్పటికీ 150 కి పైగా సినిమాల్లో చేసి స్టార్ హీరోగా, ఇంకా ఇప్పుడున్న కుర్ర హీరోలకు పోటీ ఇస్తూనే ఉన్నారు. మరి అలాంటి మెగాస్టార్ వదులుకున్న కొన్ని సినిమాలు, మిగతా హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా స్టార్ హోదాను కూడా సంపాదించి పెట్టాయట. అయితే, మధ్యలోనే ఆగిపోయిన చిరంజీవి సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సింగీతం శ్రీనివాసరావు రచించిన ఒక కథను…

Read More

స్టార్ హీరో శోభన్ బాబు తన కొడుకుని హీరోని ఎందుకు చేయలేదో తెలుసా..?

ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా సాధారణమైన విషయం. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మూడో తరం వారసుల హవా నడుస్తుంది. మొదట ఎవరో ఒక్కరు ఎలాగోలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీని రంగ ప్రవేశం చేయిస్తారు. కానీ ఇందుకు శోభన్ బాబు వ్యతిరేకం. టాలీవుడ్ మొదట్లో టాప్ హీరోలుగా ఉన్న వారిలో శోభన్ బాబు కూడా ఒకరు. సోగ్గాడు ఎవరంటే ఇప్పటికీ శోభన్ బాబు పేరే చెబుతారు. ఆయన మన మధ్య లేకున్నా…

Read More

హ‌నుమంతుడి పుట్టుక వెనుక దాగి ఉన్న ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది. రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు…

Read More

బ‌కాసురున్ని భీముడు చంపిన క‌థ‌.. మీకు తెలుసా..?

తమ వనవాస సమయంలో, పాండవులు తమను చంపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న కౌరవులు తమను కనుగొనకూడదని కోరుకుని తరచుగా తమ బస స్థలాలను మారుస్తూ ఉండేవారు. వారి ప్రయాణాల సమయంలో, వారు కొంతకాలం ఏకచక్ర అనే ప్రదేశంలో నివసించారు. ఏకచక్రంలో ఉన్నప్పుడు, వారు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం పొందగలిగారు. పాండవులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఇంటి పనులకు సహాయం చేస్తూ జీవితం ప్రశాంతంగా సాగుతోంది. ఆహారం కోసం, పాండవులు గ్రామస్తుల నుండి భిక్షాటన చేసేవారు, సాయంత్రం…

Read More

న‌ల ద‌మ‌యంతి క‌థ ద్వారా మ‌న‌కు తెలిసే గొప్ప విష‌యం ఏమిటంటే..?

నల దమయంతిల ప్రేమకథ ఒక పురాతన భారతీయ కథ, ఇది మహాభారతంలో భాగం. నలుడు నిషాధ దేశపు రాజు, దమయంతి విదర్భ రాజ్యపు యువరాణి, వారి ప్రేమ, వారి జీవితంలో ఎదురైన కష్టాలు ఈ కథలో ఉన్నాయి. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, కానీ నలుడు పాచికల ఆటలో తన రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత, అతను, దమయంతి అడవిలో కష్టాలు అనుభవించారు. విడిపోయిన తర్వాత, వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని, చివరకు కలిసి జీవించారు. నల, దమయంతి ఒకరినొకరు…

Read More

ప్ర‌జా ప్ర‌తినిధులంటే ప‌బ్లిక్ సర్వెంట్ల‌ని చాటి చెప్పిన గొప్ప నాయ‌కుడు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి..!

ప‌ద‌వి, అధికారం చేతిలో ఉంటే చాలు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులు వాటిని త‌మ స్వార్థం కోసం ఉప‌యోగిస్తుంటారు. ఈ క్ర‌మంలో వారు త‌మ కోస‌మే కాకుండా త‌మ కుటుంబ స‌భ్య‌లు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ ప‌ద‌వి, అధికారాన్ని వాడుతారు. ఈ నేప‌థ్యంలో వారు సామాన్య జ‌నాలను ఇక ఏమాత్రం ప‌ట్టించుకోరు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో దాదాపు నాయ‌కులంతా ఇలాగే ఉన్నారు. కాక‌పోతే కొంద‌రు బ‌య‌ట ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు బ‌య‌ట ప‌డడం…

Read More

మనం తినే పండు చెట్టు మీద పండిందో..? లేక రసాయనాలతో పండిందో..? ఇలా చేసి గుర్తించొచ్చు!

చెట్టు మీద పండిన పండ్ల‌నే తినాలి. ర‌సాయ‌నాలు వేసి పండించిన పండ్ల‌ను తిన‌రాదు. ఈ విష‌యం చాలా మందికి తెలుసు. అయిన‌ప్ప‌టికీ చాలా మందికి అస‌లు ఏది స‌హ‌జ‌సిద్ధంగా పండిందో, ఏది ర‌సాయ‌నాలు వేసి పండిన పండో తెలియ‌డం లేదు. వ్యాపారులు త‌మ లాభ‌మే ధ్యేయంగా య‌థేచ్ఛగా ర‌సాయ‌నాల‌ను వాడుతూ పండ్ల‌ను పండిస్తున్నారు. ఈ సీజ‌న్‌లో వ‌స్తున్న మామిడి పండ్లే కాదు, యాపిల్‌, అర‌టి, అవ‌కాడో, నారింజ, బొప్పాయి, జామ‌, పైనాపిల్‌ వంటి అనేక పండ్ల‌ను ర‌సాయ‌నాలు…

Read More

మ‌ల్టీప్లెక్స్‌ల‌లో పాప్ కార్న్ ల‌ను విక్రయిస్తూ ప్రేక్ష‌కుల నుంచి డ‌బ్బులు ఎలా దోపిడీ చేస్తున్నారో తెలిస్తే షాక‌వుతారు..!

మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్లు లేదా సాధారణ థియేట‌ర్ల‌లో సినిమాలు చూసేట‌ప్పుడు చాలా మంది ప్రేక్ష‌కులు పాప్ కార్న్‌ తింటారు క‌దా. సాధార‌ణ థియేటర్స్ మాటేమోగానీ మ‌ల్టీప్లెక్స్‌ల‌లో పాప్‌కార్న్‌లకు గాను ప్రేక్ష‌కుల్ని వీర‌బాదుడు బాదుతారు. చాలా త‌క్కువ మొత్తంలో ఇచ్చే ప‌రిమాణానికే ఎక్కువ ధ‌ర వ‌సూలు చేస్తారు. 50, 100, 200 గ్రాముల్లో అందించే పాప్ కార్న్‌ల‌కు మ‌ల్టీప్లెక్స్‌ల యాజ‌మాన్యాలు ప్రేక్ష‌కుల నుంచి రూ.100, రూ.200 అలా వ‌సూలు చేస్తారు. అయిన‌ప్ప‌టికీ చాలా మంది ఆ రేటు చూడ‌రు. వాటిని…

Read More

డ‌యాబెటిస్ ఉన్న మ‌హిళ‌ల‌కు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా ఎక్కువేన‌ట‌..!

మహిళలకు షుగర్ వ్యాధి వుందంటే, గుండె జబ్బులు తేలికగా వస్తాయని బ్రిటీష్ రీజినల్ హార్ట్ స్టడీ, బ్రిటీష్ వుమన్స్ హెల్త్ స్టడీ లు కలసి చేసిన అధ్యయనంలో తేలింది. 60 నుండి 79 సంవత్సరాల వయసుకల 7,500 మంది పురుషులను, స్త్రీలను ఈ అధ్యయనంలో స్టడీ చేశారు. రీసెర్చర్లు ఇన్సులిన్ తీసుకుంటున్నడయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ కల మహిళలను, వివిధ రకాల గుండె జబ్బుల వారిని పరిశీలించారు. డయాబెటీస్ వ్యాధి కలిగిన మహిళలు బరువు సంతరించుకోవటం కూడా…

Read More