Admin

ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!

రోజూ మ‌నం అనేక ర‌కాల కాలుష్య కార‌కాలను పీలుస్తుంటాం. దీని వ‌ల్ల ఊపిరితిత్తుల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. ముఖ్యంగా బ‌య‌ట తిరిగితే పొగ‌, దుమ్ము, ధూళిని పీల్చుకోవాలి. పొగ తాగే వారి ప‌క్క‌న ఉంటే ఆ పొగను కూడా పీలుస్తుంటాం. దీంతో ఊపిరితిత్తుల్లో అవ‌న్నీ చేరుతాయి. అందువ‌ల్ల ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. *…

Read More

ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్ని కోడిగుడ్ల‌ను తినాలో తెలుసా ?

కోడిగుడ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే చాలా వ‌ర‌కు పోష‌కాలు గుడ్ల‌లో మ‌న‌కు ల‌భిస్తాయి. అందుక‌నే గుడ్ల‌ను సంపూర్ణ పోష‌కాహారంగా చెబుతారు. కోడ‌గుడ్ల‌లో పొటాషియం, నియాసిన్‌, రైబోఫ్లేవిన్, మెగ్నిషియం, విట‌మిన్ ఎ, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, ఐర‌న్‌, విట‌మిన్ డి, విట‌మిన్లు బి6, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఒక కోడిగుడ్డులో 180 నుంచి 300 మిల్లీగ్రాముల వ‌ర‌కు కొలెస్ట్రాల్ ఉంటుంది. కోడిగుడ్డు తెల్ల సొన‌లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. ఐసీఎంఆర్ మార్గ‌ద‌ర్శ‌కాల…

Read More

తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా ? అయితే ఈ చిట్కాలను పాటించండి..!

అజీర్ణ సమస్య అనేది చాలా మందికి సహజంగానే వస్తుంటుంది. వేళకు భోజనం చేయకపోయినా, అతిగా భోజనం చేసినా, కారం, మసాలు ఉండే పదార్థాలను ఎక్కువగా తిన్నా, మాంసం ఎక్కువగా తిన్నా.. అజీర్ణం వస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. రోజుకు మూడు పూటలా భోజనం చేసేందుకు 30 నిమిషాల ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిని…

Read More

కాల్షియం లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ?

మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ఇది మినరల్స్‌ జాబితాకు చెందుతుంది. దీని వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల సంకోచ వ్యాకోచాలకు కూడా కాల్షియం ఉపయోగపడుతుంది. ఎముకల్లో కాల్షియం తగ్గితే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. దీంతో అనేక రకాల నొప్పులు వస్తాయి. శరీరంలో కాల్షియం తగ్గితే ఆస్టియోపోరోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. అలాగే హైబీపీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. పిల్లల్లో కాల్షియం తగ్గితే పెరుగుదల సరిగ్గా ఉండదు. అందువల్ల…

Read More

థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాలు వేస్తే మేలు..!

మన శరీరంలో ఉన్న అనేక గ్రంథుల్లో థైరాయిడ్‌ గ్రంథి ఒకటి. ఇది అనేక జీవక్రియలను నియంత్రిస్తుంది. శారీరక ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోతే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా.. కింద తెలిపిన రెండు ఆసనాలను రోజూ వేయాల్సి ఉంటుంది. దీంతో థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ ఆసనాలు ఏమిటంటే…..

Read More

వేగంగా బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా ? అయితే జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగండి.. ఇంకా ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు..!

భార‌తీయులు త‌మ ఆహారాల్లో రోజూ జీల‌క‌ర్ర‌ను వాడుతుంటారు. వీటిని సాధార‌ణంగా పెనంపై వేయించి పొడి చేసి కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే వంట‌ల‌కే కాదు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ జీల‌క‌ర్ర ప‌నిచేస్తుంది. దీంతో బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. రోజూ రాత్రి ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌ను ఒక గ్లాస్ నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపునే ఆ నీటిని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. జీల‌క‌ర్ర‌లో థైమోల్…

Read More

చిరు ధాన్యాల‌ను తింటే గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..!

చిరు ధాన్యాల్లో అనేక పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. సామ‌లు, కొర్ర‌లు, అరికెలు, రాగులు.. వీటిని చిరు ధాన్యాలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుత త‌రుణంలో చిరు ధాన్యాలను తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే చిరు ధాన్యాల‌ను తిన‌డం వ‌ల్ల అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని, అవి వ‌చ్చే ప్ర‌మాదం త‌ప్పుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. హైద‌రాబాద్‌కు చెందిన ఇక్రిశాట్ ప‌రిశోధ‌కులు 900పై చేప‌ట్టిన 19 అధ్య‌య‌నాల‌ను విశ్లేషించారు. ఈ క్ర‌మంలో వారు చెబుతున్న‌దేమిటంటే…..

Read More

ఆస్త‌మా ఉన్న‌వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు..!

ఉబ్బసం.. దీన్నే ఆస్త‌మా అంటారు. ఇది ఊపిరితిత్తుల మార్గాల‌ను ప్ర‌భావితం చేస్తుంది. దీంతో శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా 235 మిలియ‌న్ల మంది ప్ర‌జ‌లు ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డైంది. పిల్ల‌లు, పెద్ద‌ల్లోనూ ఆస్త‌మా వ‌స్తుంటుంది. అయితే ఆస్త‌మాకు వైద్యులు సూచించే మందుల‌ను వాడుతూ పోష‌కాహారం తీసుకోవ‌డంతోపాటు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. నిత్యం…

Read More

ప్రతి రోజూ తులసి నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడవచ్చు..!

మన దేశంలో తులసిని ప్రకృతి తల్లి ఔషధంగా పిలుస్తారు. తులసి గురించి తెలియ‌ని వారు ఉండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. హిందూ మతంలో తులసి పూజిస్తారు, తులసి అనేక వ్యాధులకు దివ్యౌషధంగా ప‌నిచేస్తుంది. జలుబు మాత్రమే కాకుండా జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. పాశ్చాత్య మందులలో తులసిని సాధారణంగా అడాప్టోజెన్‌గా పరిగణిస్తారు. శరీరంలో ఒత్తిడి వల్ల కలిగే దుష్పరిణామాలను ఎదుర్కోవటానికి, స్థిరమైన గ్లూకోజ్ స్థాయిలను కొనసాగించడానికి, జీవితకాలం కొనసాగడానికి ఈ మొక్క ఆకులు ఉపయోగ‌ప‌డ‌తాయి….

Read More

జ్ఞాప‌కశ‌క్తి పెర‌గాలంటే.. ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి..!

మ‌న శ‌రీరంలోని అనేక అవ‌యవాల‌లో మెద‌డు ఒక‌టి. ఇది స‌మాచారాన్ని స్టోర్ చేసుకుంటుంది. అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల మెద‌డును ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచేలా చూసుకోవాలి. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుకోవాలి. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. బి విట‌మిన్లు, విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. అందుకు గాను సిట్ర‌స్ పండ్లు, ఆకుకూర‌లు, కూర‌గాయ‌లు, తృణ…

Read More