మూత్రంలో మంటగా అనిపిస్తుంటే.. ఆయుర్వేద చిట్కాలు..!

ఆహారంలో పులుపు పదార్థాలు, ఊరగాయలు తదితర ఆమ్ల గుణాలు కలిగిన పదార్థాలను ఎక్కువగా తినేవారికి సహజంగానే మూత్రంలో ఆమ్లత్వం పెరిగి మంటగా అనిపిస్తుంది. దీన్ని డిజూరియా అంటారు. మూత్రంలో బాక్టీరియా దోషం వల్ల, సుఖ వ్యాధుల వల్ల కూడా ఈ మంట వస్తుంటుంది. మూత్ర పరీక్ష, రక్తపరీక్షలు చేస్తేనే ఈ సమస్య ఎందుకు వచ్చిందో కారణం తెలుస్తుంది. తరచూ అకారణంగా వచ్చే చలి జ్వరం, వికారం, వాంతి, పొత్తి కడుపులో నొప్పి, చిరాకుగా ఉండడం, మూత్రంలో దుర్వాసన, … Read more