ఈ ఆహార ప‌దార్థాల్లో క‌ల్తీ జ‌రిగిందా.. లేదా.. అనే విష‌యాన్ని ఇలా ఈజీగా గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు..!

ఈ కాలంలో ఆహార పదార్థాల లో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. వాటి వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు ఉంది. అందరూ రోజు వాడే పదార్థాలలోనే కల్తీ జరుగుతున్నా గుర్తించడం కష్టమవుతోంది. మరి వాటిని గుర్తించడం ఎలా ? చక్కెరలో సుద్ద ముక్కలు పొడి లేదా బొంబాయి రవ్వ వంటి వాటిని కలిపేసి కల్తీ చేస్తూ ఉంటారు. పంచదారను నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది. అలా కాకుండా అడుగున రవ్వ లాంటి మిశ్రమం ఏమైనా కనిపిస్తే కల్తీ జరిగినట్లే చెప్పాలి. … Read more