ఈ ఆలయాన్ని దర్శిస్తే మనుషులకు ఇంకో జన్మ ఉండదు.. నేరుగా కైలాసం చేరుతారు..
ఆంధ్రదేశంలో పంచారామాలు అంటే తెలియని శివభక్తులు ఉండరు. అలాంటి పవిత్రమైన పంచారామాలలో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వర క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలు, పురాణగాథ, రవాణా సౌకర్యం తదితరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. బాలచాముండికా సమేతా అమరలింగేశ్వరుడు ఇక్కడ ప్రధానదైవం. తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి మెడలోని శివలిగాన్ని తారకాసురుడు బలంగా కొట్టడంతో అది ఐదు ముక్కలుగా విడిపోయిన ఐదు ప్రదేశాల్లో పడి దివ్వమైన పుణ్యక్షేత్రాలుగా మారాయని పురాణాలు చెప్తున్నాయి. ఆ ఐదు క్షేత్రాలే పంచారామాలు. అలా వాటిలో … Read more









