అతడు సినిమాలోని ఈ మిస్టేక్ ను మీరు గమనించారా..? గురూజీ ఆడియన్స్ ని మోసం చేశాడంటూ ట్రోల్స్..
సామాజిక మాధ్యమాల్లో సినిమాల్లోని సీన్లపై ట్రోల్స్ రావడం సహజమే. ఈ క్రమంలోనే అతడు సినిమాపై అలాంటి మీమ్స్ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా, త్రిష కథానాయికగా నటించారు. ఈ చిత్రం మూడు నంది పురస్కారాలు, ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారం సైతం గెలుచుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన మహేష్ బాబు ట్రైన్ లో వెళుతుండగా చాలా ఏళ్ల తర్వాత … Read more









