అయోధ్య‌కు సంబంధించిన ఈ విశేషాలు మీకు తెలుసా..?

ఓ చారిత్రక, పౌరాణిక నగరం. ఎందరెందరో రాజులు, మహనీయుల పాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. సాక్షాత్తు విష్ణు భగవానుని అవతారంగా చెప్పబడ్తున్న శ్రీరామచంద్రుని పుట్టిన స్థలంగా దీనిని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడి నేల పవిత్రం… గాలి పవిత్రం… పరిసరాలు పవిత్రం… అందుకే అయోధ్యను సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా మన పురాణాలు చెప్పాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్‌కు ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న అయోధ్య విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ, మహిమరీత్యా ప్రఖ్యాతి చెందిన నగరం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, స్వామి నారాయణుడు, ఎందరెందరో … Read more