త్రిదోషాల్లో ఏయే దోషం ఉన్నవారు ఏయే ఆహారాలను తినాలి..?
ఆయుర్వేదం అత్యంత పురాతనమైన వైద్య విధానం. ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదం పరిష్కార మార్గాలను చూపుతుంది. భారతీయుల జీవన విధానం ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేదంతో మిళితమై ఉంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదంకు అంతటి ప్రాధాన్యత లభిస్తున్నందుకు భారతీయులు అందరూ గర్వపడాలి. అయితే మనిషికి అనారోగ్య సమస్యలు అనేవి వాత, పిత్త, కఫ దోషాల్లో ఉండే అసమతుల్యతల వల్ల వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల ఆయా దోషాలను ఎప్పుడూ సమతుల్యంగా ఉంచుకోవాలి. దీంతో అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. … Read more









