భీమ్లా నాయక్ స్టోరీ పవన్ కళ్యాణ్ కంటే ముందు ఏ హీరో దగ్గరికి వెళ్లిందో తెలుసా..?
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, రానా దగ్గుబాటి ముఖ్యపాత్ర పోషించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రంలో నిత్యమీనన్ హీరోయిన్ గా నటించింది. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాశారు. సితార ఎంటర్టైన్మెంట్ అధినేత అయిన ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా రీమేక్ … Read more









