ఆస్తినంతా అమ్మి రూ.4 కోట్లతో ప్రపంచయాత్ర టిక్కెట్టు కొంటే.. చివరకు..

క్రూయిజ్ నావలో ప్రపంచయాత్ర కోసం జాబ్‌కు రిజైన్ చేసి, ఆస్తిని అమ్మి మరీ టిక్కెట్టు కొనుకున్న ఓ మహిళకు చివరి నిమిషంలో ఊహించని షాక్ తగిలింది. ప్రపంచయాత్ర కోసం ఆశపడ్డ ఆమె జీవితం ఒక్కసారిగా తారుమారైంది. గతేడాది ఈ ఘటన జరగ్గా బాధితురాలిని మీడియా తాజాగా పలకరించింది. జరిగిన దానికి తానేమీ చింతించట్లేదని ఆమె చెప్పడంతో ఈ ఉదంతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన మెరిడెన్ షే అనే మహిళకు ప్రపంచయాత్ర … Read more