దంపుడు బియ్యం తింటే మ‌ధుమేహానికి చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌..!

కొందరు ఎంతో తిన్నా.. ఎన్ని వంటకాలు తిన్నా.. అరే లాస్ట్ లో గడ్డ పెరుగుతో లేదా పప్పుతోనైనా కొంచెం అన్నం తింటే బాగుండు అని అనుకుంటారు. అవును నిజమే ఇది. చాలా మందికి అన్నమే ప్రధాన ఆహారమని చెప్పుకోవచ్చు. సామాన్య, మధ్య తరగతుల ఇళ్లలో ఎక్కువగా కనిపించేది ఇదే. ఇప్పుడంతా పాలిష్ చేసినా బియ్యంతో తెల్లగా ఉంటే అన్నంను తింటున్నారు కానీ, ఒకప్పుడు వడ్లపై పొట్టు తీసేందుకు మిషిన్లు అందుబాటులోకి రాలేవు. మన తాతలు, ముత్తాతలు బియ్యాన్ని … Read more