డయాబెటిస్ ఉన్నవారికి ఆహార ప్రణాళిక.. రోజూ ఈ ఆహారం తీసుకుంటే మేలు..!
డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు రోజూ తీసుకునే ఆహారంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. వారు తీసుకునే ఆహారం వల్లే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. కనుక శరీరానికి హితం చేసే ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరగడుపునే రెండు టీస్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం నిద్ర లేచిన తరువాత … Read more









