అమ్మవారిని ఇలా పూజిస్తే మీకు ఎలాంటి ఢోకా ఉండదు..!
దేవుళ్ళకు పూజలు చేస్తే సకల బాధలు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు.. మరీ ముఖ్యంగా దేవతారాధనలో పఠించే వేద మంత్రాలు అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణిస్తారు. మంత్రాలను పఠించడం ద్వారా మనస్సు ఏకాగ్రత, స్థిరంగా ఉంటుందని చెప్తారు వివిధ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలు, వేద మంత్రాల ప్రాముఖ్యత గురించి అనేక వేదాలు, ఇతర మత గ్రంధాల్లో పేర్కొనడం జరిగింది… ఇక మంత్రాలను జపించడం కోసం వివిధ మాల (దండలు) కూడా ఉపయోగిస్తుంటారు. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం … Read more









