గోదానం చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో తెలుసా..?
గోదానం.. ఏ కార్యమైనా విశేషంగా చెప్పేది గోదానం చేయమని. గృహప్రవేశాలు, శుభకార్యాలు, వివాహం ఇవేకాకుండా పితృకార్యాలలో కూడా ప్రధానంగా చేసే దానం గోదానం. గోదాన ప్రాధాన్యాన్ని భీష్మ పితామహుడు గోదాన విశిష్టతను ధర్మరాజుకు తెలియజేశాడు. ఆ విషయాలు తెలుసుకుందాం… కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం శాస్త్రవచనం ప్రకారం జీవితాన్ని గడిపేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి … Read more









