నవవధువుతో గౌరీ పూజ ఎందుకు చేయిస్తారో తెలుసా..!!

హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగే సమయంలో అమ్మాయితో గౌరీ పూజ చేయిస్తారు తల్లిదండ్రులు. ఈ ఆచారం ఇంచుమించు దేశమంతటా ఉంటుంది. ఇలా గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు అంటే? దీని వెనకాల ఒక రహస్యం ఉంది. దేవతామూర్తులలో స్త్రీ స్వరూపములన్నీ అమ్మవారి రూపములే. లక్ష్మి, పార్వతి, సరస్వతి త్రిమూర్తుల శక్తులు. వారిలో మిగిలిన వారి కన్నా పరమేశ్వరుని ఇల్లాలైన గౌరమ్మనే పెళ్లికూతురు చేత పూజింపచేయడంలోని ఆంతర్యం చాలా ఉన్నతమైనది. పరమేశ్వరునికి ఇల్లాలుగా ఉండడం చాలా కష్టం. … Read more