40 స్తంభాలతో నిర్మించిన పురాతన శివాలయం ఎక్కడుందో తెలుసా ?

ఇంద్రపాల నగరం, నల్గొండ జిల్లాలో ఉన్న ఒక పురాతన నగరం, ఇది విష్ణుకుండి రాజుల కాలం నాటిది, ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి, వీటిలో ఇంద్రపాల శంకరుడి ఆలయం కూడా ఒకటి. ఇది నల్గొండ జిల్లాలోని రామన్నపేట తాలూకాకు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న భువనగిరి రోడ్డుకు ఆనుకొని తుమ్మలగూడమనె గ్రామంలో ఉంది. ఈ నగరం విష్ణుకుండి రాజుల కాలం నాటిది, వారి చరిత్రకు సంబంధించిన ఆరు తామ్ర శాసనాలు, ఒక శిలా శాసనం ఇక్కడ ఉన్నాయి. … Read more