ఎంతటి ఓర్చుకోలేని బాధలు ఉన్నా.. ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు..
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని ఆలయం అంటే తిరుపతే గుర్తుకువస్తుంది. ఇక్కడ సకల భోగాలూ అనుభవించే వేంకటేశ్వరుని బైరాగిగా ఊహించుకోగలమా! కానీ కర్ణాటకలోని ఓ ప్రదేశంలో శ్రీనివాసుడు అలాగే కనిపిస్తారట. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉంది. అక్కడి స్వామి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం… కర్ణాటకలోని శ్రీరంగపట్నం శివారు ప్రాంతంలో మైసూరు హైవే పక్కన ఓ కొండ కనిపిస్తుంది. రెండువేల అడుగులకు పైనే ఎత్తు ఉండే ఈ కొండ మీద ఉన్న ఆలయం గురించే మనం చెప్పుకొంటున్నది. ఈ … Read more









