మలేరియా బారిన పడినవారు త్వరగా కోలుకునేందుకు ఈ ఆహారాలను తీసుకోవాలి..!
ఏదైనా అనారోగ్య సమస్య వచ్చాక దానికి చికిత్స పొందుంతుంటే సరైన ఆహారాన్ని తీసుకుంటేనే ఆ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. అన్ని పోషకాలు ఉండే ఆహారాలను తీసుకుంటేనే మనం ఏ అనారోగ్య సమస్య నుంచైనా వేగంగా కోలుకుంటాం. అయితే మలేరియాకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మలేరియా అనేది దోమలు కుట్టడం వల్ల వస్తుంది. దీని వల్ల రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. దీంతో నీరసం, జ్వరం, కండరాల నొప్పులు వస్తాయి. అయితే మలేరియా … Read more









