శ్రీ మ‌హావిష్ణువు మ‌త్స్యావ‌తారం ఎందుకు ధ‌రించాడో తెలుసా..?

నారాయణుడి దశావతారాలు అందరికీ తెలుసు. ప్రతి అవతారం వెనుక‌ విశేష రహస్యాలు ఉన్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్ధము భగవంతుడు అనేక అవతారాలు దాల్చుతాడు. ఆ అవతారాల్లోకెల్లా, దశావతారాలు చాలా ప్రముఖ్యాన్ని పొందాయి. ఆ పదింటిలోనూ మత్స్యావతారానికి బహుదా విశేషత్వం ఉంది. ఆది అంటే మొట్టమొదటి అవతారమే మత్స్యావతారం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు. వీరిలో విశ్వరచన అంతా బ్రహ్మదేవుడు చేస్తాడు. సకల విజ్ఞానానికి విశ్వసృష్టికి ఆయనే మూల పురుషుడు. పూర్వం శ్రీహరి యోగనిద్రలో ఉన్న సమయంలో చేతిలోని శంఖము … Read more