హిందూ సంప్రదాయం ప్రకారం చేతులకు ఎరుపు, పసుపు, నారింజ రంగు దారాలు ఎందుకు కడతారో తెలుసా?
మన దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. లెక్కబెట్టలేని విధంగా దేవాలయాల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. అయితే… మన దేశంలోని ప్రతి దేవాలయాల్లో ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి చేసిన దారాలు కనిపిస్తుంటాయి. ఆ దారాలను మౌళి అంటారు. వాటిని చేతులకు కంకణాలు గా భక్తులు ధరిస్తారు. అయితే మౌళి ఆ రంగులోనే ఎందుకు చేస్తారు? ఆ మౌళి చేతికి కంకణంగా ఎందుకు ధరిస్తారు? అసలు ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? … Read more









