మల్లీశ్వరి సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

విజయ భాస్కర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 2004 లో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన తెలుగు కుటుంబ కథా చిత్రం మల్లీశ్వరి. ఈ చిత్రంలో హీరోయిన్ గా కత్రినా కైఫ్, అలాగే నరేష్, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ అన్నయ్య నరేష్ కూతురి పాత్రలో నటించిన అమ్మాయి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పూర్తి పేరు గ్రీష్మ నేత్రికా బోయిని. ఈమె అమ్ములు సినిమాతో చైల్డ్ … Read more