ఇక్కడ పిల్లలను దేవుడికి ఇచ్చేస్తారు..తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కుంటారు..!!
మన భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం.. ఈ దేశంలో ఎక్కువగా హిందువులే ఉంటారు. హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. హిందూ ధర్మం ప్రకారం జాతకాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా హిందువులు దేవున్ని ఆరాధిస్తూ ఉంటారు.. హిందూ దేవుళ్ళలో అనేక మంది ఉన్నారు.. ఒక్కో దేవుని గుడిలో ఒక్క విధమైన సాంప్రదాయం ఉంటుంది.. దాని ప్రకారమే భక్తులు ఫాలో అయి కోరికలు కోరుకొని వివిధ రకాలుగా దేవుడికి కృతజ్ఞత కింద ఏదో ఒకటి సమర్పిస్తూ ఉంటారు.. … Read more









