ఆఫ్గనిస్తాన్ కూడా నీళ్లు ఆపేస్తే? అది కూడా త్వరలో జరగనుంది..!
కాబుల్ నది ( దాని ఉపనది Chahar Asiab) మీద 300 మిలియన్ డాలర్ల వ్యయంతో భారత్ Shahtoot Dam నిర్మిస్తుంది. దాని నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి అది పూర్తి అవుతుంది. అదికానీ పూర్తి అయితే పాకిస్తాన్ కి వచ్చే నీటిలో 16–17% శాతం నీరు తగ్గిపోతుంది అని మనం కాదు పాకిస్తానీ మీడియా అంటుంది. సారవంతమైన పెషావర్, Nowshera మొదలైన ప్రాంతాలకు ఈ నీరు చాలా అవసరం. ఆఫ్ఘన్ కి ప్రయోజనం … Read more









