డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్‌కు ఫోన్ చేసిన భార్య.. ఆ ఒక్క మాటతో రైల్వేకు రూ.3 కోట్లు నష్టం..

విశాఖపట్నానికి చెందిన స్టేషన్ మాస్టర్‌కు.. ఛత్తీస్‌గ‌ఢ్‌లోని దుర్గ్‌కు చెందిన మహిళతో 2011 అక్టోబర్ 12న వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సంబంధం ఉండటంతో.. ఈ వివాహం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేకపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. భార్య తీరు నచ్చని స్టేషన్ మాస్టర్.. తన అత్తామామలకు విషయం చెప్పగా.. సర్దుకుపో బాబు, తాను మారుతుందిలే అని వారు అతడికి నచ్చజెప్పారు. కానీ ఆమె తీరు మారలేదు. పైగా భర్త మంచం … Read more