Temple Pradakshinas : ఆలయాల్లో ఎన్ని ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.. ఎందుకు చేయాలి..?
Temple Pradakshinas : కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ముందుగా దైవం సహాయం కోసం చూస్తాడు. తనను కష్టాల నుంచి గట్టెక్కేలా చేయాలని వేడుకుంటాడు. అందుకోసం ఆలయాలను దర్శిస్తాడు. పూజలు చేస్తాడు. అయితే కష్టాలు లేనప్పుడు మనిషికి దైవ చింతన అనేది ఉండదు. దైవం గుర్తుకు రాదు. కానీ కష్టాలు ఉన్నా లేకున్నా.. దైవాన్ని మనం మరిచిపోకూడదు. తప్పనిసరిగా ఆధ్యాత్మిక చింతన అనేది ఉండాలి. అది మనిషిని ప్రశాంతంగా మారుస్తుంది. విలువలతో కూడిన జీవితాన్ని అలవాటు చేస్తుంది. కనుక … Read more









