ఈ యోగాస‌నాన్ని తిన్న త‌రువాత కూడా వేయొచ్చు.. దీంతో ఏమేం లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

యోగాలో అనేక ఆస‌నాలు ఉన్నాయి. అయితే దాదాపుగా అన్ని ఆస‌నాలను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క ఆసనాన్ని మాత్రం తిన్న త‌రువాత వేయ‌వ‌చ్చు. అదే వ‌జ్రాస‌నం. దీన్నే ఇంగ్లిష్‌లో థండ‌ర్‌బోల్ట్ పోజ్ అంటారు. వజ్ర‌సనాన్ని భోజ‌నం చేశాక కూడా వేయ‌వ‌చ్చు. భోజ‌నం చేశాక ఈ ఆస‌నం వేస్తేనే లాభాలు క‌లుగుతాయి. ఈ ఆస‌నాన్ని ఎలా వేయాలంటే..? వ‌జ్రాస‌నం వేసే విధానం * సౌక‌ర్య‌వంతంగా, నిటారుగా కూర్చోవాలి. * రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి. * … Read more