జ‌గ‌న్ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా.. ప్రశ్నించిన హోం మంత్రి అనిత..

తిరుమ‌ల లడ్డూ వ్య‌వ‌హారంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించుకుంటున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెలరేగిపోయారు. డిక్లరేషన్ లేకుండా తిరుమల ఎలా వెళ్తావు అంటూ నిలదీశారు. తిరుమల లడ్డూ ఎన్నడూ తినని జగన్‌ దాని నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను హిందువును కాబ‌ట్టి ధైర్యంగా చెప్తున్నా. నాలాగా నువ్వు చెప్పగలవా అంటూ ఛాలెంజ్ చేశారు. ఒక దళితురాలినైన నన్నే నువ్వు … Read more