రోజూ గుప్పెడు వేరుశెనగలను తింటే.. బోలెడు లాభాలు..!
వేరుశెనగలు.. కొందరు వీటిని పల్లీలు అని కూడా పిలుస్తారు. ఎలా పిలిచినా సరే.. వీటిల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అవన్నీ మన శరీరానికి అవసరమే. పల్లీలతో అనేక మంది అనేక రకాల వంటలు చేసుకుంటారు. అయితే నిత్యం గుప్పెడు పల్లీలను తింటే.. దాంతో మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * నిత్యం పల్లీలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పల్లీలలో ఫాలీ ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా … Read more









