ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

మ‌న‌లో చాలా మంది అన్నం తెల్ల‌గా మ‌ల్లెపూవులా ఉంటే గానీ తిన‌రు. దీంతోపాటు మైదా పిండి, చ‌క్కెర‌, ఉప్పు వంటి ప‌దార్థాలు కూడా తెల్ల‌గా ఉండాల్సిందే. అలా ఉంటేనే ఆయా ప‌దార్థాలు శుభ్రంగా ఉన్న‌ట్టు భావిస్తారు. ఈ క్ర‌మంలోనే వాటిని ఆర‌గించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. అయితే… నిజానికి ఆ ప‌దార్థాలు అలా తెల్ల‌గా ఉంటే చాలా డేంజ‌ర‌ట‌. ఎందుకంటే అలాంటి పదార్థాల‌లో పోష‌క విలువ‌లు ఏమాత్రం ఉండ‌వు స‌రిక‌దా, వాటిని తింటే ప్రాణాంత‌క వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం … Read more

మనం రోజూ తినే 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాలు ఇవే

ప్రతి రోజూ మనం మనకు తెలియకుండానే విషపదార్ధాలను తినేస్తున్నాం.. అవును నిజమే.. ఆ విషపదార్థాలేంటో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. తెల్లగా ఉంటేనే శుభ్రంగా ఉన్నట్టు ఫీలవుతూ ఉంటాం. అయితే మనం తినే తెల్లని విషపదార్థాలేంటంటే.. రీఫైన్డ్ బియ్యం, పాశ్చ‌రైజ్డ్ పాలు, రీఫైన్డ్ పంచదార, రీఫైన్డ్ పిండి, రీఫైన్డ్ ఉప్పు. ఫైన్డ్ బియ్యం (మెరుగుపెట్టిన బియ్యం) బియ్యం తెల్లగా మల్లెపువ్వులా మిల మిలా మెరిసేటా రీఫైన్‌ చేస్తారు. ఈ రీఫైన్‌ చేసే క్రమంలో బియ్యంలో ఉండే ఫైబర్‌ మరియు … Read more