పైసా పెట్టుబడి లేకుండా చేసేదే జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌.. ఎలాగంటే..?

మ‌న దేశంలో ప్ర‌స్తుతం చాలా మంది రైతులు కృత్రిమ ఎరువులు, ర‌సాయ‌నాలు వాండి పంట‌ల‌ను పండిస్తున్నారు. అవి ఉప‌యోగించకుండా పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పంట‌ల‌ను సాగు చేసే వారు చాలా త‌క్కువ మందే ఉన్నారు. అయితే నిజానికి కృత్రిమ ఎరువుల‌ను వాడ‌డం క‌న్నా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పంట‌ల‌ను పండిస్తేనే దిగుబ‌డి ఎక్కువ‌గా ఉంటుంది. దీనికి తోడు పంట‌ల‌ను పండించే భూమి ఎన్నేళ్ల‌యినా సారం కోల్పోకుండా ఉంటుంది. అలాగే సేంద్రీయ పంట‌ల‌ను తింటే మ‌న ఆరోగ్యానికి కూడా న‌ష్టం … Read more