ఆన్లైన్ తరగతుల పేరిట పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ల ఎదుట గడిపితే ప్రమాదమే.. అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణుల హెచ్చరిక..!
కరోనావైరస్ కారణంగా పిల్లలు ఆన్లైన్లో ఎక్కువగా చదువుకోవలసి వస్తోంది. దీంతో స్క్రీన్ ల ఎదుట వారు గడిపే సమయం పెరగడం వల్ల వారి కళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. నిరంతరం ఇలా ఆన్లైన్ క్లాసుల పేరిట స్క్రీన్ లను చూడడం వల్ల పిల్లల కంటి చూపు దెబ్బ తింటుందని జీఎస్వీఎం మెడికల్ కాలేజీ నిర్వహించిన పరిశోధనలలో తేలింది. దృష్టితో సంబంధం ఉన్న ప్రమాదం 3 రెట్లు పెరిగింది. జీఎస్వీఎం మెడికల్ కాలేజీ 700 మంది పిల్లలపై పరిశోధనలు నిర్వహించింది. … Read more









