అబ్దుల్ కలాం రాసిన అరుదైన లేఖ….ఎంత ముందుచూపుతో రాశారో..!

నీటి కరువు గురించి 2002 లో అబ్దుల్ కలాం ఇచ్చిన ప్రెజెంటేషన్ ను ఓ విదేశి మేగజైన్‌లో ప్రచురించింది. , 2070లో నీటి సమస్య ఎలా ఉంటుందో ఊహిస్తూ రాసిన లెటర్ ఇది..అబ్దుల్ కలాం చేసిన ఈ ఊహా చాలా మందిని భయపెట్టింది…దానితో పాటే ప్రకృతి ని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసింది. లేఖ యధాతథంగా మీకోసం. ‘ఇది 2070. నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను. కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది. నేను … Read more

మాజీ రాష్ట్ర‌ప‌తి క‌లాం జీవితంలో జ‌రిగిన ఓ ముఖ్య‌మైన సంఘ‌ట‌న ఇది తెలుసా..?

భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, స్వ‌ర్గీయ డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లాం గురించి అందరికీ తెలిసిందే. ఆయ‌న ప్ర‌తిభ ఎలాంటిదో, ఆయ‌న ఎంత‌టి గొప్ప‌వారో కూడా యావత్ దేశ ప్ర‌జ‌ల‌కు తెలుసు. పేద కుటుంబం నుంచి వ‌చ్చి మిస్సైల్స్ త‌యారీలో పేరుగాంచి త‌రువాత దేశానికి రాష్ట్ర‌ప‌తి అయ్యారు ఆయ‌న‌. త‌న ప‌ద‌వీ కాలంలోనే కాదు, అస‌లు జీవితంలోనూ ఎన్న‌డూ వివాద‌ర‌హితుడిగానే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జీవితంలో జ‌రిగ‌న ఓ ముఖ్య‌మైన సంఘ‌ట‌న … Read more