ఎవరి మూత్రం వారు తాగితే రోగాలు రావని మన మాజీ ప్రధాని ఛెప్పిన మాటలను 30 యేళ్ళుగా పాటిస్తున్న గ్రామస్థులు.!

మనదేశ నాల్గవ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఎవరి మూత్రం వారు సేవించడం వలన ఎలాంటి రోగాలు దరిచేరవని, ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటారని తాను తన మూత్రం సేవిస్తున్నాని, చాలామందికి చెప్పేవాడు. ఆయన మాటలను కొందరు తిరస్కరించగా, ఈ గ్రామప్రజలు మాత్రం 30 యేళ్ళుగా ఆయన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని అమర్పూర్ అనే ఈ గ్రామంలో వాళ్ళు నీటికి బదులుగా తమ మూత్రాన్ని తాగుతున్నారు. ఈ విషయం వారికి తప్పుగా, ఇదేదో శిక్షలా అనిపించడంలేదు. … Read more