మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌.. బంగ్లా జ‌ట్టు బోణీ..

యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్టు బోణీ కొట్టింది. స్కాట్లండ్‌పై 16 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. బంగ్లా జ‌ట్టు నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కూడా స్కాట్లండ్ ఛేదించ‌లేక‌పోయింది. ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. దీంతో ప‌రాజ‌యం పాలైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు 7 వికెట్ల న‌ష్టానికి 119 ప‌రుగులు చేసింది. ఆ జట్టు ప్లేయ‌ర్ల‌లో … Read more