రిషబ్ పంత్ ఔట్ వివాదం.. బీసీసీఐ హాట్ స్పాట్ టెక్నాలజీని ఎందుకు వాడట్లేదు..?
ఇటీవలే న్యూజిలాండ్తో ముంబైలో జరిగిన 3వ టెస్టు మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో భారత్ ఇంటా, బయట విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సీనియర్ ప్లేయర్లు అయిన కోహ్లి, జడేజా, అశ్విన్లను నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. స్పిన్ను ఎందుకు సరిగ్గా ఆడలేకపోతున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే మూడో టెస్టులో రిషబ్ పంత్ను ఔట్గా ప్రకటించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. రిషబ్ పంత్ … Read more









