బైక్ మెకానిక్ లైఫే మారిపోయింది.. లాటరీలో రూ.25 కోట్లు వచ్చాయ్..!
కేరళ పాండవపుర టౌన్ లో ఉండే ఒక బైక్ మెకానిక్ రూ. 25 కోట్ల రూపాయలను గెల్చుకున్నారు. తిరువనం బంపర్ లాటరీ లో 25 కోట్లను గెలుపొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అల్తాఫ్ పాషా (45) ఒక లాటరీ టికెట్ ని కొనుగోలు చేశారు. దాని ధర వచ్చేసి 500 రూపాయలు. బుధవారం నాడు వాటి ఫలితాలని విడుదల చేశారు. అతను ఒక చిన్న బైక్ గ్యారేజ్ ని నడుపుతున్నారు. తన భార్య సీమతో ఒక అద్దె … Read more









