చికెన్ చేపల్లో ఏది మంచిది..? దేనిని తీసుకోవచ్చంటే..?

చాలా శాతం మంది ఆహారం విషయంలో వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ముఖ్యంగా ఆదివారం లేక ఎలాంటి స్పెషల్ అకేషన్ అయినా నాన్ వెజ్ ను ఎక్కువ మంది ఇష్టపడతారు. చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ మరియు సీ ఫుడ్ ఇలా ఎన్నో రకాల నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లభిస్తాయి. అయితే చాలా శాతం మంది చికెన్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దీనిలో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది … Read more

రన్నింగ్ ట్రైన్ లో వెళ్తూ స్టంట్ చేసిన యువకుడు.. త‌రువాత ఏమైందంటే.. వైర‌ల్ వీడియో..

చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఎన్నో రకాల వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే దీనిలో భాగంగా స్టంట్స్ వంటివి చేసి ఎంతో ప్రమాదకరమైన పనులు చేస్తారు. ఇటువంటి స్టంట్స్ కి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అదే విధంగా ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఒక యువకుడు ట్రైన్ కదులుతున్న సమయంలో తన కాలు ను ప్లాట్ ఫామ్ … Read more

పోస్టాఫీస్ స్కీమ్‌.. నెల‌కు రూ.5వేలు పెడితే రూ.16 ల‌క్ష‌లు వ‌స్తాయి..

సహజంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, పోస్ట్ ఆఫీస్లు ఎన్నో రకాల స్కీములను అందించి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తారు. అయితే ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ విడుదల చేసిన ఈ స్కీం అందరినీ అట్రాక్ట్ చేస్తోంది అని చెప్పవచ్చు. కేవలం నెలకు 5000 రూపాయలు ఈ స్కీం లో ఇన్వెస్ట్ చేయడం తో మీరు రూ. 16 లక్షల వరకు పొందవచ్చు . పైగా దీంట్లో ఎటువంటి రిస్క్ కూడా లేదు. తాజాగా పోస్ట్ ఆఫీస్ ఎంతో మంచి పిపిఎఫ్ … Read more

కార్ బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి..?

చాలా సందర్భాలలో బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వలన యాక్సిడెంట్లు అయ్యాయి అని వింటూ ఉంటాము. అయితే అలాంటప్పుడు కార్ ను ఎలా కంట్రోల్ చేయాలి అనే ప్రశ్న వస్తుంది. హై స్పీడ్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఒకవేళ కార్ బ్రేక్స్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే సడన్ గా బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఎంతో ప్రమాదకరమైన సంఘటనలు జరగవచ్చు. కనుక దీని గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. మీ కార్ … Read more

న‌డి బ‌జారులో త‌న్నుకున్న మ‌హిళ‌లు.. వీడియో వైర‌ల్‌..

సాధారణంగా వీధిలో చిన్న చిన్న గొడవలు చూస్తూ ఉంటాము. నీళ్లు కోసం కొట్టుకోవడం వంటివి మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. నెట్టింట ఒక వీడియో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని విదిశలో జరిగిన కామెడీ సంఘటన ఇది. ఇటీవల జరిగిన గొడవల్లో స్థానిక ఆంటీ తన దారుణమైన చేష్టలతో కర్రలతో దాడి చేశారు. ఈ హాస్యమైన సంఘటన అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఎవరు ఉండలేరు. ఆవేశంతో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధమైన ఆంటీ … Read more

ఒకప్పుడు 100 కోట్ల జీతం ఉన్న భారతీయుడు.. ఇప్పుడు AI కంపెనీని స్థాపించాడు..!

మాజీ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ తన ఏఐ స్టాటప్ ని స్టెల్త్ మోడ్ నుంచి మార్చారు. దీని పేరును సమాంతర వెబ్ సిస్టమ్స్ గా వెల్లడించారు. 2022 లో ఎలెన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఆ ట్విట్టర్ నుంచి తొలగించబడిన అగర్వాల్ 2024 ప్రారంభం నుంచి సైలెంట్ గా వెంచర్లో పనిచేస్తున్నారు. స్టార్ట్ అప్ పేరుని చేర్చడానికి అగర్వాల్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ని అప్డేట్ చేసినప్పుడు దీని గురించి మొదటిసారి అందరికీ తెలిసింది. … Read more

బదోని సూపర్ క్యాచ్.. వీడియో వైరల్..!

ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 లో భారత్ ఏ టీం వరుసగా రెండవ విజయాన్ని సాధించింది. అల్ అమేరత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా యూఏఈ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్లు తేడాతో గెలిచింది. టీమిండియా స్టార్ ఆయుష్ బదోని సంచలన క్యాచ్ ఇప్పుడు అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. ఆయుష్ బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన విన్యాసంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 15 ఓవర్ వేసిన రమణదీప్ సింగ్ లాస్ట్ బాల్ ని … Read more

బెడ్ రూమ్ లో పాముల ఫైట్.. వీడియో వైరల్..!

తాజాగా నెట్టింట ఒక వీడియో వైరల్ గా మారింది. పాము కి సంబంధించిన ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది చూసారు. బెడ్ రూమ్ లో పాములు ఫైట్ కి సంబంధించిన ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఒక బెడ్ రూమ్లో మంచం కింద ఒకదానికొకటి చుట్టి పాములు బంధించబడ్డాయి. వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి గది వెలుపల మంచం కింద పాములపై టార్చ్ వేసి చూస్తున్నాడు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ … Read more

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టులో రూ.87వేలు పోగొట్టుకున్న మ‌హిళ‌.. ఈ స్కామ్ ఎలా జ‌రిగిందంటే..?

బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఒక మహిళ 87 వేల రూపాయలని కోల్పోయారు. లోంజ్ ఫెసిలిటీని తీసుకోవాలని వెళ్ళిన ఆమె ఈ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 29న ఇది చోటు చేసుకుంది అని ఆమె చెప్పింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇది చోటు చేసుకుందని.. ఈమె విమానాశ్రయానికి ఐదు గంటల ముందు వెళ్లానని.. ఎయిర్ పోర్ట్ లోంజ్ లో రిలాక్స్ అవుదామని వెళ్లానని.. క్రెడిట్ కార్డ్ … Read more

చిరుత పులి దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. వైర‌ల్ వీడియో..

మధ్యప్రదేశ్ షహదుల్ జిల్లాలో ముగ్గురు పిక్నిక్ కి వెళ్లారు. వాళ్లపై చిరుత పులి దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అక్టోబర్ 20, ఆదివారం సాయంత్రం ఇది చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులతో పాటుగా ఒక మహిళ పోలీస్ కి కూడా గాయాలు అయ్యాయి. రిపోర్టుల ప్రకారం చూసినట్లయితే కిట్హౌలీ ఫారెస్ట్ ఏరియా దగ్గర ఇది చోటు చేసుకుంది. జబల్ పూర్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. అక్కడకు వెళ్లిన … Read more