గుహ‌లో త‌ల‌కిందులుగా ప‌డి ప్రాణాలు కోల్పోయాడు.. దాన్ని అత‌ని స‌మాధిగా మార్చేశారు..

జాన్ ఎడ్వర్డ్ జోన్స్ అనే పర్వతోహకుడు 28 గంటల తర్వాత నట్టి పుట్టీ గుహలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన నవంబరు 24, 2009న జరిగింది. తన సోదరుడు జోష్‌తో కలిసి గుహలో అన్వేషిస్తున్నప్పుడు, జోన్స్ ప్రమాదవశాత్తూ ఒక ఇరుకైన సొరంగంలోకి ప్రవేశించాడు. అతను గుహ ప్రవేశ ద్వారం నుండి సుమారు 400 అడుగుల (120 మీ) దూరంలో ఉన్న 10 x 18 అంగుళాలు (25 x 46 సెం.మీ.)లో తలక్రిందులుగా చిక్కుకున్నాడు. ఆ … Read more