పల్లవులు , చోళుల వారసులు ఇప్పుడు ఏమైపోయారు..?

ఏమీ అయిపోలేదండీ.. మన తెలుగు వారికి కూడా మన చరిత్ర తెలియకుండా కప్పెట్టేసారే అని పల్లవుల ఆత్మలు క్షోభిస్తున్నాయి అట.. చరిత్రకారుల అంచనా ప్రకారం పల్లవులు గోదావరి జిల్లాల నుంచి కానీ, గుంటూరు, నెల్లూరు జిల్లాల(నేటి పల్నాడు ప్రాంతం -పల్లవ నాడు అనే వాదన కూడా ఉంది) నుంచి కానీ వలస వెళ్ళి నేటి చెన్నై కి సమీపంలో ఉన్న కాంచీపురం (కంచి) లో తమ పల్లవ సామ్రాజ్యం స్థాపించారు.. పల్లవ రాజులు కొన్ని శాసనాల్లో తమని … Read more