తమిళనాడు సీఎంలు.. నల్ల కళ్లద్దాలు ఎందుకు ధరించారంటే..?

తమిళనాడు సీఎం గా పని చేసిన ఎంజి రామచంద్రన్ గురించి అందరికీ తెలుసు. ఆయన సినిమాల్లో నటుడిగా రాణించాక రాజకీయాల్లోకి కూడా వచ్చారు. సిఎంగా తమిళనాడును 1977 నుంచి 1987 సంవత్సరాల మధ్య పాలించాడు. ఇక కరుణానిధి రచయిత,రాజకీయ నాయకుడిగా మారారు. తమిళనాడు ను దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఐదుసార్లు సీఎం గా పాలించాడు. 1969 నుంచి 2011 వరకు మధ్య సీఎంగా పని చేశారు. అయితే ఈ ఇద్దరిలోనూ మనం ఒక కామన్ విషయాన్ని … Read more