సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధి ఈ ముగ్గురూ ఒకే తిధి లో చనిపోవడానికి కారణం ఏమిటి..? మీకు తెలుసా?
స్వామి కర్పాత్రి జి మహారాజ్ నేతృత్వంలో 1966 వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా గోహత్య ను నిషేదించాలి అనీ అతి భారిసంఖ్యలో పెద్ద ర్యాలి ని ఆరోజున డిల్లి లో ఏర్పాటు చేసారు. ఆ ర్యాలీకి లక్షల సంఖ్యలో సాదుసంత్ లు , స్వామిజిలు , సన్యాసులు గోవులతో పాటుగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్పటికే మైనారిటి సంతుష్టికరణ కి అలవాటు పడ్డ ఇందిరాగాంధి ఈ స్వామీ కర్పాత్రి జి డిమాండ్లకు ఒప్పుకోపోగా…అక్కడకి వచ్చిన స్వామిజిలపై , గోవులపై … Read more









