సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధి ఈ ముగ్గురూ ఒకే తిధి లో చనిపోవడానికి కారణం ఏమిటి..? మీకు తెలుసా?

స్వామి కర్పాత్రి జి మహారాజ్ నేతృత్వంలో 1966 వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా గోహత్య ను నిషేదించాలి అనీ అతి భారిసంఖ్యలో పెద్ద ర్యాలి ని ఆరోజున డిల్లి లో ఏర్పాటు చేసారు. ఆ ర్యాలీకి లక్షల సంఖ్యలో సాదుసంత్ లు , స్వామిజిలు , సన్యాసులు గోవులతో పాటుగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్పటికే మైనారిటి సంతుష్టికరణ కి అలవాటు పడ్డ ఇందిరాగాంధి ఈ స్వామీ కర్పాత్రి జి డిమాండ్లకు ఒప్పుకోపోగా…అక్కడకి వచ్చిన స్వామిజిలపై , గోవులపై … Read more

పెద్ద ఎన్టీఆర్ గురించి మీకు తెలిసిన కొన్ని చీకటి కోణాల గురించి చెప్పండి?

ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ.. అనేది ఇంగ్లీష్ లో ప్రసిద్ధి చెందిన నానుడి. ఆరోపించినంత మాత్రాన ఏ మనిషికి కళంకం అంటదు. న్యాయస్థానంలో నేరం నిరూపించబడాలి. నిరూపించనంతవరకు ఏ వ్యక్తి అయినా నిర్దోషే. నాకు తెలిసినంతవరకూ అలా నిరూపించబడినవి ఒక్కటి కూడా సీనియర్ ఎన్టీయార్ విషయంలో లేదు. అవినీతి, అక్రమ సంపాదన, కుటుంబ పరిపాలన, క్విడ్ ప్రో కో వంటివి కానరాలేదు. నమ్మినవారిని ప్రక్కన ఉంచుకోవడం ప్రతీ ఒక్కరూ చేసేదే అయినా అల్లుళ్లు అయినప్పటికీ దగ్గుబాటి, నారా … Read more

డియ‌ర్ జ‌గ‌న్‌.. జ‌న‌నేత అవుతారా.. జ‌నాలు మ‌రిచిపోయే నేత అవుతారా..?

డియర్ జగన్ ఇది మీ పైన అభిమానిగానో, వ్యతిరేకి గానో లేక టీడీపీ అభిమానిగానో రాయడం లేదు .. సగటు తటస్థ voter gaa రాస్తున్నాను. ఎవరు సార్, మీకు సలహాలు ఇస్తున్నది? మిమ్మల్ని రాంగ్ రూట్ లో నడిపిస్తున్నది? మీరు ఆలోచించరా? సెల్ఫ్ గోల్స్ రప్ప రప్పా వేసుకుంటున్నారు ఎందుకు? గత రెండు పర్యటనలను చూసాను, జాలి, బాధ, వేస్తుంది . ఎందుకు ? మొదట ఘటన …. తెనాలి పర్యటనకు వచ్చారు! తీరా చూస్తే … Read more

అప్ప‌ట్లో ప్రధాని వాజ్‌పేయిపై పెట్టిన అవిశ్వాసంపై చ‌ర్చ‌.. స‌భ‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌..

అది 1998వ సంవత్సరం. బీజేపీ ప్రధాని వాజ్ పేయిని గద్దెదించాలని కాంగ్రెస్, CPMలు చేతులు కలిపి, లోక్ సభలో ఉంచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, బీజేపీ కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ, పరస్పరం అభినందించుకుంటు ఉన్నారు. అదే బీజేపీ నాయకుడు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ … Read more

దేశ ప్రధానికి సెక్యూరిటీ గా పని చేసే వారికి జీతాలు ఇలా ఉంటాయా ?

దేశ ప్రజలందరి బాగోగులను చూసే ప్రధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ప్రధానమంత్రి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు. దానికి చాలా పెద్ద వ్యవస్థ పని చేస్తుంది. ఆపద ఎటువైపు నుండి వస్తుందో తెలియదు కాబట్టి.. ఏ రూపంలో ప్రమాదం వచ్చిన ఎదుర్కొని ప్రధానిని కాపాడగలిగే సెక్యూరిటీని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం ప్రధానికి రక్షణ కల్పించే సెక్యూరిటీ గ్రూప్ ఏది? వారి ఎంపిక జీతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం… ప్రధాని భద్రత అత్యంత కట్టుదిట్టంగా … Read more

తీవ్ర‌మైన ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డిన వారికి చిన్న‌పాటి జైలు శిక్ష క‌రెక్టేనా..?

ఇంత చిన్న శిక్ష సమంజసమేనా? అని సూటిగా ప్రశ్నిస్తే జవాబు చెప్పడం చాలా కష్టం. కానిస్టేబుల్ కొడుకుగా జీవితం ప్రారంభించి అంచలంచెలుగా పదివేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతి కాగలిగిన గాలి జనార్దన్ రెడ్డి చేసిన మహా నేరం ఏమీ లేదు, సింపుల్ గా గాలిలో మేడలు కట్టి ఆచరణలో విలువైన భూమిని తవ్వి పారేశాడు…అంతే. దానికి మహా ఘనత వహించిన మన రాజకీయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, పాక్షికంగా న్యాయ వ్యవస్థలు సహకరించాయి, అంటే పంచ … Read more

మ‌న రాష్ట్ర‌ప‌తి వాడే గుర్ర‌పు బండిని..పాకిస్థాన్ పై టాస్ లో గెలుచుకున్నామ‌ని మీకు తెలుసా?

మ‌న దేశ రాష్ట్ర‌పతి ప్ర‌త్యేకంగా త‌యారు చేయించిన ఓ గుర్ర‌పు బండిని ఉప‌యోగిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ప‌లు ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ఈ గుర్ర‌పు బండిని వాడుతుంటారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలో అలాగే ప‌లు సంద‌ర్భాల్లో పార్ల‌మెంట్‌కు వ‌చ్చిన‌ప్పుడు ఈ గుర్ర‌పు బండిలో వ‌స్తుంటారు. ఈ మ‌ధ్యే రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము కూడా పార్ల‌మెంట్‌కు ఈ బండిలోనే వ‌చ్చారు. అయితే రాష్ట్ర‌ప‌తి ఎందుక‌లా వెళ్తారు..? కారులో వెళ్ల‌వ‌చ్చు క‌దా..! ఎందుకు వెళ్ల‌లేదు..? అనే క‌దా మీరు … Read more

తన మూడు పెళ్లిళ్ల గురించి చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అస‌లు ఆయ‌న ఏమ‌న్నారంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరుపొందిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జనసేన పార్టీని పెట్టి ఆయన సినిమాలకు దూరమై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. రాజకీయ నాయకులు అంటే ప్రత్యర్ధులు విమర్శలు చేయడం కామన్. అయితే పవన్ పై చాలా మంది ప్రత్యర్థులు ఎక్కువగా పెళ్లిళ్ల గురించే విమర్శ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆయన జీవితంలో పెళ్లిళ్ల విషయం ఒక మచ్చలాగా మారిందని చెప్పవచ్చు. ఆయన పెళ్లిళ్ల విషయం తప్ప … Read more

1971 లో యుద్ధం గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ ఎందుకు POK నీ వెనక్కి తీసుకోలేదు ?

1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన తర్వాత, ఇందిరా గాంధీ నాయకత్వంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)ని తిరిగి తీసుకోకపోవడానికి కొన్ని ముఖ్యమైన రాజకీయ, వ్యూహాత్మక, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. 1971 యుద్ధం తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన కోసం షిమ్లా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. రెండు దేశాలూ లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC)ని గౌరవిస్తాయి, … Read more

ఇంతవరకు వచ్చాక‌ కాల్పులు విరమణ కి భారత్ అంగీకరించడం? పాక్ బుద్ధి మారుతుందా?

ఇంతవరకు వచ్చాక‌ కాల్పులు విరమణ కి భారత్ అంగీకరించడం? పాక్ బుద్ధి మారుతుందా? Pok ని స్వాధీనం చేసుకోవచ్చు కదా మన భారత బలగాలు? ఈ ప్రశ్నల‌లో చాలా లోతైన భావనలు ఉన్నాయి. ఈ విషయాన్ని దేశ భద్రత, రాజకీయ యుద్ధనీతితో మిళితం చేసుకుని చూస్తే, ఈ కింది విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు జరిగిన ఘటనల తర్వాత భారత్ కాల్పుల విరమణ (ceasefire) కి అంగీకరించడం వ్యూహాత్మక నిర్ణయం. ఇది భారత్ బలహీనత కాదు—ఇది భారత … Read more