అప్ప‌ట్లో ప్రధాని వాజ్‌పేయిపై పెట్టిన అవిశ్వాసంపై చ‌ర్చ‌.. స‌భ‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌..

అది 1998వ సంవత్సరం. బీజేపీ ప్రధాని వాజ్ పేయిని గద్దెదించాలని కాంగ్రెస్, CPMలు చేతులు కలిపి, లోక్ సభలో ఉంచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, బీజేపీ కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ, పరస్పరం అభినందించుకుంటు ఉన్నారు. అదే బీజేపీ నాయకుడు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ … Read more

జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్న‌ల‌కు వాజ్ పేయి స‌రైన స‌మాధానం.. ఏమ‌న్నారంటే..?

ఈ సంఘటన గురించి చాలా మంది భారతీయులు విని కూడా ఉండరు. ఇది 1999లో అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య బస్సు సర్వీసును ప్రారంభించినప్పుడు జరిగింది. అమృత్‌సర్-లాహోర్ బస్సు సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా బస్సు ఎక్కి లాహోర్‌కు ప్రయాణించారు. ఆయనకు పాకిస్తాన్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ సమయంలో, ఆయన గవర్నర్ సభలో కూడా ఒక అద్భుతమైన ప్రసంగం చేసి, పాకిస్తాన్‌ను … Read more