వంట‌ల్లో ప‌సుపు వేసి ఎక్కువ సేపు ఉడికిస్తే అందులో ఉండే పోష‌కాలు న‌శిస్తాయా ?

భార‌తీయుల‌కు ప‌సుపు గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇది అల్లం కుటుంబానికి చెందిన మ‌సాలా ప‌దార్థం. భార‌త ఉప‌ఖండంతోపాటు, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో ప‌సుపును ఎక్కువ‌గా పండిస్తారు. ప‌సుపు వేర్ల‌ను సేక‌రించి అధిక ఉష్ణోగ్ర‌త వ‌ద్ద వేడి చేసి వాటి నుంచి పొడిని త‌యారు చేస్తారు. దాన్నే ప‌సుపు అని పిలుస్తారు. ప‌సుపు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. అందాన్ని పెంచ‌డానికి, గాయాల‌ను న‌యం చేయ‌డానికి కూడా ఉపయోగ‌ప‌డుతుంది. ఆయుర్వేదం ప్ర‌కారం ప‌సుపు చాలా శ‌క్తివంత‌మైన … Read more