శివపురాణం ప్రకారం…ఈ సూచనలు కనిపిస్తే వారి కొరకు మరణం ఎదురుచూస్తున్నట్టట!
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సృష్టి, స్థితి, లయ కారకుల్లో లయానికి ముఖ్యుడైన శివుడికి తెలియకుండా ఏ జీవీ మరణించలేదని, శివుడి ఆజ్ఞ లభించాకే యముడు ప్రాణాలు తీసుకెళ్లేందుకు వస్తాడనే నేపథ్యంలో ఆ మాటను చెప్పారు. అయితే మనిషి మరణించడానికి ముందు అతనికి కొన్ని మృత్యు సూచనలు పంపబడతాయట. వాటిని కనిపెడితే తనకు మరణం ఇంకా ఎన్ని రోజుల్లో వస్తుందో తెలుసుకోవచ్చట. సాక్షాత్తూ శివుడే ఈ విషయం గురించి పార్వతికి చెప్పాడట. దీన్ని గురించి శివ … Read more









