హెర్బల్ టీలు, కషాయాలను అతిగా తాగుతున్నారా ? అయితే జాగ్రత్త..!
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు హెర్బల్ టీలు, కషాయాలను ఎక్కువగా తాగుతున్నారు. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు వాటిని తాగడం అవసరమే. అయితే కొందరు వాటిని మితిమీరిన మోతాదులో సేవిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని అలా అతిగా సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై వైద్య నిపుణులు ఏమని సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు హెర్బల్ టీ లేదా కషాయం … Read more









