ఆ మహిళలు పసిపిల్లలతోపాటు జింక పిల్లలకు కూడా పాలిచ్చి పెంచుతున్నారు..! ఎందుకో తెలుసా..?

భారతదేశంలో ఎన్నో వర్గాలకు చెందిన ప్రజలు జీవనం సాగిస్తున్నారన్న విషయం విదితమే. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ ఆచారాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వర్గాలు కనుమరుగై పోగా, మరికొందరు తమ తమ ఆచారాలను, వ్యవహార శైలిని మరిచిపోయారు. కానీ రాజస్థాన్‌లోని ఆ వర్గానికి చెందిన ప్రజలు మాత్రం కొన్ని వందల ఏళ్ల కిందటి తమ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే అదేదో మూఢాచారం మాత్రం … Read more