ధనుష్కోటి దేశంలోనే అత్యంత భయంకరమైన గ్రామంగా ఎందుకు పరిగణించబడుతుంది?
ధనుష్కోటి.. దేశంలోనే చిట్టిచివరి గ్రామం ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే రామ సేతు ఈ గ్రామంలోనే ఉంది. దనుష్కోటికి చేరాలంటే 2016 వరకు సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. పర్యాటకులు, జాలర్లు సముద్రం ఆటుపోటులు చూసుకుని బస్సుల్లో, జీపుల్లో చేరుకొనేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తరాన హిమాలయాలతో మొదలుకుని.. దక్షిణాన సముద్రంతో ముగిసే ఈ … Read more









