డయాబెటిస్ ఉన్నవారు కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.. లేదంటే కంటి చూపు పోతుంది..!
డయాబెటిస్ సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏటా అనేక మంది టైప్ 1, 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే మధుమేహం వచ్చిన వారు జాగ్రత్తగా ఉండకపోతే అనేక అవయవాలు పాడైపోతాయి. ముఖ్యంగా కళ్లు దెబ్బ తింటాయి. అందువల్ల షుగర్ ఉన్నవారు తమ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవాలి. డయాబెటిస్ వచ్చిన వారు నిర్లక్ష్యం చేస్తే అనేక అవయవాలు దెబ్బ తింటాయి. కళ్లు కనిపించకుండా పోతాయి. డయాబెటిస్ ఉన్నవారు కింద … Read more









